ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు నిలదీశారు.
గుర్తు తెలియని మృతదేహాలను తీసుకొచ్చి మార్చూరీలో పెట్టడంతో వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి నగర శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా మార్చు�
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగు�
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుక
జిల్లాలో దాడులు జరుగుతున్నా రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహా
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది.
ఇది కదా పక్కా ప్రణాళిక అంటే. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. 27న ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నది. కోడ్ అమల్లో ఉండగా క్యాబి�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోని లోపాలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం.
త్వరలో భర్తీ చేయనున్న 9 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలుగా సగం మంది బీసీలకు అవకాశమివ్వాలని కోరు తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఒక లేఖను రాశార
అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుక మడతేయడం అలవాటుగా మారింది. సన్న వడ్లు పండించే రైతులకే బోనస్సు ఇస్తామని సీఎం అనని మాట అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్
స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టేలా ఉన్నదనే ఆందోళన ఆ సామాజిక వర్గం నేతల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతో వివిధ శాఖల అధికారులు అభద్రతాభావంతో సతమతం అవుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తును అంచనా వేయకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థిత
రాష్ట్రంలో భూముల విలువను, స్టాంప్ డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించడం సమంజసమే అయినా ప్రస్త�