KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నా�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని స్పెషల్
సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ర
గౌతమ బుద్ధుడి సూచనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కంటోన్మెంట్లోని మహేంద్రహిల్స్లో నిర్వహించిన బుద్ధ పూర్ణిమ జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హ�
Telangana | ‘సన్నరకం వడ్లు సాగుచేయండి’ అని కేసీఆర్ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. అంతే.. అప్పట్లో కాంగ్రెస్ అనుకూల మీడియా తీవ్ర వ్యతిరేక వార్తలు గుప్పించింది. సన్నరకం సాగుతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగిందని, �
హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.
ఓవైపు కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు మాత్రం తాము ఎలా సంపాదించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ధ్వజమెత�
పాలనలో సీఎం రేవంత్రెడ్డి తడబడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ దేవుళ్లప�
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ న�
‘యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్... ఇది నిన్నటి మాట.. ‘ఓన్లీ ట్యాక్స్... నో వర్క్స్'... ఇది ప్రస్తుతం జీహెచ్ఎంసీ బాట.. అవును గ్రేటర్లో మౌలిక వసతుల కల్పన పట్ల బల్దియా శీతకన్ను చూపిస్తున్నది. ఒక డివిజన్�
CM Revanth Reddy | జనగామ జిల్లా(Janagama district పేరును మార్చొద్దని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఫ్లెక్సీని దహనం(Flexi cremation) చేశారు.