కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు చిహ్నాలంటూ ఆయా గుర్తులను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బోనుల�
జయ జయహే తెలంగాణ.. గీతంలో స్వల్పంగా సవరణలు చేయాలనే ప్రతిపాదనకు కవి, రచయిత అందెశ్రీ సవరణలకు ఒప్పుకోనందునే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయే�
త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచనే లేదని, తమకు లేని ఆలోచన పుట్టిస్తున్నారని గత మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరూ �
తెలంగాణ రాష్ర్టానికి దొడ్డిదారిన కల్తీ మద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నదని, ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
సన్న బియ్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. సన్న బియ్యం కుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స�
నాగర్కర్నూల్ జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి హత్యపై ప్రత్యేక దర్యాపు బృందం (సిట్) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమా
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఇసుక పంచాయితీ తలెత్తింది. కొత్త, పాత వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణు లు విడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి వ్య తిరేకంగా పనిచేసిన వా�
విశ్రాంత ఇంజినీరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు నల్లవెల్లి రంగారెడ్డి ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మాదాపూర్ యశోద వైద్యశాలలో చేరారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల�
Revanth Reddy | రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో అతిత్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక డిసెంబర్, జనవరిల
తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.