, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చే�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యా దవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గతేడాది జూన్ 2న ప్రారంభించి 21 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు కొనసాగింపుగానో, లేదా వాటికి సంబంధం
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు స మస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అనేక కళాశాలలు శిథిల భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు వసతుల లేమి వేధిస్తుండగా.. మరోవైపు �
రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది రేవంత్రెడ్డి తరంకాదని పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉండకూడదని, దానిని మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పలురకాల గుర్తులను మార్చడం సర�
తె లంగాణ కీర్తి ప్రతిష్టకు చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాజ ముద్ర నుంచి తొలగించాలనే సర్కారు నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు లోగో మార్పుపై గురువారం బాలసముద్రంలోని పార్టీ కా�
జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవతరణ ఉత్సవాలకు రావాలని కోరుతూ ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశ�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయశాఖను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ మంత్రి ఎకడ?, ముందుచూపు లేని �
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
తెలంగాణ కళలు, చరిత్రపై వ్యతిరేకతతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ చరిత్రనే మార్చే కుట్ర చేస్తున్నారని, ఆయన పచ్చి సమైక్యవాది అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. రాష్�