కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతున్నదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సూత్రధారి అయి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది వేడుకలు కొనసాగనున్నాయి. దీనికోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తోపాటు ట్యాంక్బండ్
తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రాజముద్ర జోలికి వెళ్లకుండా.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.
మన ముందు తరం వారు ఎవరంటే... ఆ ముందు తరం వారు వేసిన తిరుగుబాటు విత్తనాలే. వారు మొలకలై, మానులై, శాఖోపశాఖలుగా తెలంగాణతనం వ్యాపింపచేసిన్రు. ఆకాశమంత ఎత్తున బావుటా ఎగరేసిన్రు. అదే సమయంలో భూమి పొరల్లోకి వేళ్లూనిన్
తెలంగాణ ప్రతీసారి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నది. ఆంధ్రా వలస పాలకుల కాలంలో అదే పోరాటం. రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత కూడా అదే పోరాటం. తెలంగాణ నిరంతరం తన ఉనికిని, గుర్తింపునీ చాటుకోవాల్�
ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో బీజేపీ త
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్రావును ఆహ్వానించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ చెప్పారు.
సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర చిహ్నం మార్పు, రాష్ట్ర గీతానికి ఆమోదం తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం అధికారికంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరో వివాదా
జయ జయహే తెలంగాణ గేయానికి సంగీ తం అందించే బాధ్యతను తనకు అప్పగిస్తానని తొలుత హామీఇచ్చిన కవి అందెశ్రీ ఇప్పుడు మాట తప్పారని కవి, సంగీత దర్శకుడు మల్లిక్ తేజ వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత ఎజెండా, కక్షసాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వాన
తెలంగాణ కోసం సకల జనులు పోరాడుతున్నప్పుడు తెలుగు తల్లి వద్దని తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ విగ్రహాల ముచ్చట వినిపిస్తున్నది. ఒక్క విగ్రహమే కాదు రాష్ట్ర చిహ్నం మార్చాలనే ప్రయ