ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకను సోమవారం బీఆ�
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్రెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేకుంటే ప్రజలు సబ్స్టేషన్ల ఎదుట ఎందుకు ధర్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘సీఎం రేవంత�
రాజకీయాల్లో విష సంస్కృతికి సీఎం రేవంత్రెడ్డి ఆజ్యం పోస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సభ్యుల సంఖ్య తక్కు
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే.
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని పూర్తిగా తొలగించాలని,
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను సీఎం ఇష్ట్టమున్నట్టు తిట్ట డం తనతోపాటు ఉద్యమకారులందరికీ బాధేస్తున్నదని, అందుకే అలాంటి వ్యక్తితో సన్మా నం చేయించుకోవడం ఇష్టం లేకే సన్మాన కా ర్యక్రమాన్ని బాయ్కాట్ చేశా’ అని
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 1న బీఆర్ఎస్ హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలను పాకిస్థాన్ అవతరణ వేడుకలతో సీఎం రేవంత్రెడ్డి పోల్చడం ఆయన కుసంసారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని �
రేవంత్రెడ్డి జాక్పాట్ సీఎం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని, అవగాహన, పరిణతి, పరిపక్వత లేని తెలివితక్కువ ముఖ్యమంత్రి అని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడని, త�
రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాం తాన్ని అర్బన్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న �
ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో రేవంత్రెడ్డికి అహంకారం నెత్తికెకిందని, దాంతో మెదడు పాడైనట్టున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. అందుకే అర్థంకాక.. సోయి లేకు