CM Revanth | సీఎం రేవంత్రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్నారాయణ్ తన సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్పై 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
‘ఈ పార్లమెంట్ ఎన్నికలను కచ్చితంగా తమ పాలనకు రెఫరెండంగా భావిస్తాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రకటించారు. కాంగ్రెస్ ఆశించిన విధంగా విజయం సాధించలేకపోవడంతో రేవంత్రెడ్డి మాటపై నిలబడతారా? లేదా? అనే �
ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలపై స్పందించిన ఆయన పత్రికా ప్రకటన జారీచేశారు.
‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రాతినిథ్యం వహించే రెండు నియోజకవర్గాలు కలిపినా నా నియోజకవర్గం (మల్కాజిగిరి పార్లమెంటు స్థానం) అంత పెద్దగా ఉండవు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ల
DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్నగర్(Mahbubnagar) లోక్సభ స్థానంలో(Parliament elections) బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) సంచలన విజయం కైవసం చేసుకొన్నారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్లో కొనసాగుతున్నది.
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింద�
రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను స్వరపర్చిన విధానంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా పాడుకుంటున్న పాట ట్యూన్ను మార్చేయడంతో ‘తెలంగాణ ఆత్మ’ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం.. సకల జనుల ఉద్యమం.. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమ
మే 24 నాడు రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన రేవంత్ సర్కార్ మఫ్టీ పోలీసులు పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉండే నా చెల్లెలి ఇంటిమీదికి పోయినప్పుడు ఆ గ్రామంలో కరెంటు లేదు! ఆ సమయంలో మా చెల్లె�
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడమంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా విమర్శ�