రేవంత్రెడ్డి చరిత్రను వక్రీకరించే చా తుర్యం ఉన్న నాయకుడు అనుకోలేదని టీడీ పీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఎద్దేవా చేశారు. రేవంత్ అంటే గౌరవం ఉండేదని, కా నీ చిహ్నం మార్చివేసి రాబోయే తరాలకి వి షం నింపుత�
తెలంగాణకు చెందిన న్యాయవాదుల ఆరోగ్య భద్రత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల నిధి ద్వారా వస్తున్న వడ్డీని ఆరోగ్య కార్డులకు వినియోగిస్తున్నారు. దీంతో న్యాయవాదులు గత పదేండ్లుగా ఆరోగ్య బీమా సౌకర్యా�
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడ�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకా�
జయ జయహే తెలంగాణ.. రాష్ట్ర గేయంగా చేసేందుకు నాడు కేసీఆర్ మార్పులు, చేర్పులు చేద్దామంటే ఒప్పుకోని రచయిత అందెశ్రీ.. నేడు సీఎం రేవంత్రెడ్డికి తలొంచారని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతి సారథి మాజీ చైర్మన్,
రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని, కొన్నిచోట్ల రైతులు ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు కావాలనుకోవడం వల్ల సమస్య వస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. స్టాక్ లేనప్పుడు క్యూలో చెప్పులు పెడితే వి
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకుగాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కేయూ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నార�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు రాలేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎండ వేడిమి, అనారోగ్య కారణాలతో సోనియా రాలేకపోతున్నారని తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం కేయూ మొదటి గేటు వద్ద కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
గవర్నర్ రాధాకృష్ణన్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన అమరులను స్మరించుకొన్నారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రా�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం వారిద్దరు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వేడుకలకు �