ధాన్యానికి రూ.500 బోనస్పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కీలక నేతలంతా ధాన్యానికి బోనస్ ఇస్తామ�
శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కొందరు కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా బయటపెడుతున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మంత్రి తప్పించుకు త�
‘జయ జయహే తెలంగాణ...’ పాటకు సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన
ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లయిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ఆయన విలేకరులతో మ�
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ �
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నిక�
సులభంగా, వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదే�
హుజూరాబాద్లో ప్రణవ్బాబు కాంగ్రెస్కు ఇన్చార్జిగా కాకుండా ఒక గడీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ నియమించిన కమిటీలను ఎలా రద్దు చేస్తారని, అస �
ప్రభుత్వ ఖజానాకు, వ్యక్తుల ఖజానాకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర డబ్బులుంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బీరువాలో దాచిపెడతారు. కానీ, ప్రభుత్వ ఖజానా అలా కాదు. ప్రభుత్వ ఖజానాలో నిరంతరంగా �
ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారుల గురించి విన్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కూడా సలహాదారులను నియమించుకోవడం కొత్త విషయమే. ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు తన ఐటీ సలహాదారునిగా సాయికృష్ణ అనే అతన్�