Ravula Sridhar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అభయహస్తం.. కానీ అది అక్కరకు రాని నేస్తం అయ్యిందని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో మాకు ఖురాన్, బైబిల్, భగ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో ఇబ్బడిముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు, పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీ�
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) అధ�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రంలోని వేలాది మంది కుట్టుపని కార్మికుల పొట్టలు కొట్టిందని ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప�
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న రాజీవ్గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్�
అన్నదాత కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రైతన్నను వంచించిన కాంగ్రెస్పై మరోసారి యుద్ధభేరి మోగించింది. ఎన్నికల ముందు వరకు అన్నిరకాల ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పు�
ఎన్నికల ముందర రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడంపై బీఆర్ఎస్ క�
‘అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
CM Revanth Reddy | సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో దొడు వడ్లకు బోనస్ 500 కల్పించాలని నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం(Effigy Burn) చేశారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�