రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమా? అనే చర్చ జోరుగా నడుస్తున్నది. ముఖ్యంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి వ
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ న�
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా నిధులు విదల్చలేదు. దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి
రాష్ట్రంలో బెల్ట్షాపుల రద్దుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.45 వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట
ఉద్యోగుల డీఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చ�
Telangana Cabinet | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే రైతు రుణమాఫీని అమలు చేయరా? అని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే�
పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద ఎత్తున లాబీయింగ్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి కూడా కీలకం కానున్నది. దీంతో అధిష్ఠానం పెద�
ధాన్యానికి బోనస్పై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యి చ్చింది. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారు. కేవలం సన్న రకం వడ్ల�
ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్త�
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగాలని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లు, ప్రజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశ