‘రేవంత్రెడ్డి సీఎం పదవికి అనర్హుడు. నిరుద్యోగుల కోర్కెలను నెరవేర్చకపోతే, వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఇదే భావిస్తున్నారు’ అని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్టీయూ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో, మోటర్ డ్రైవర్స్ యూనియన్ (టీఏటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య డిమాండ్�
సీఎం రేవంత్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు యువజన నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు అట్ల రంజిత్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని చెప్పారు. రేవంత్ రెడ్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) యూత్, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వారిని ఇబ్రహ�
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం.
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అభ్యర్థి మోతీలాల్ ఇటీవల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేసినా గాంధీ దవాఖానలో దీక్ష కొనసాగించారు.
దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు.