Harish Rao | నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానిక�
KTR | తమ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించటంలేదని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహ�
Crop loans | ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే.. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలోని రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
పంట రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు.
కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ మేధావులు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చి�
పంట రుణాల తీసుకున్న రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేయగా, జిల్లాలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నిధుల విడుదలన
జిల్లాలో 14,510 మంది రైతులకు రూ. 142.58 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదలపై మంగళవారం సమావేశం నిర్�
వైద్య, ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన బదిలీల ప్రభావం రోగులపై కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నల్లకుంట కోరంటి తదితర టీచింగ్ హాస్పిటల్స్లో బదిలీ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్తవారు చేర�
కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన కరువైంది. లక్ష, లక్షా యాభైవేలలోపు లోన్ తీసుకున్న రైతులు లక్షల్లో ఉంటే.. మాఫీ మాత్రం
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయా?, పూర్వాశ్రమంలో సంఘ్పరివార్తో ఆయనకున్న అనుబంధం కారణంగా బీజేపీ పెద్దలు రేవంత్ను తమ వాడిగా భావిస్తున్నారా? అంటే, తాజాగా జరిగి
రైలు కూత వినాలన్నది పరిగి ప్రాంత ప్రజల అర్ధ శతాబ్దపు కల. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ మంజూరును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించగా, పరిగి ప్రజల కల నెరవేరబోతున్నదని, రైల్వేలైన్ నిర్�