ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుసార్లు ఢీ అంటే ఢీ అంటూ మాటల బాణాలు విసురుకున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని గుర్�
ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్ మధ్య సంవాదం కొనసాగుతున్నది.. వెంటనే అసందర్భంగా లేచిన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధి�
క్యాబినెట్ సమావేశం గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది. జీహెచ్ఎంసీని ఔటర్రింగ్రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు స�
బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్పై నగర సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి పరువుకు నష్టం కలిగించేలా ట్వీట్ చేశారం టూ ఎల్బీనగర్కు చెందిన శశిధర్రెడ్డి జూలై 30న సైబర్క్�
రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్సీఏ కోరింది. హెచ్సీఏ కోశ�
‘ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అగౌరవపర్చడమేనా.. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం..
తెలంగాణ గవర్నర్గా త్రిపురకు చెందిన జిష్ణుదేవ్వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్ వేదికగా రాష్ట్రానికి నాలుగవ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. జిష్ణుదేవ్వర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్�
2024 పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదు, ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర’ అని నాలుగేండ్ల కిందటే కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.