సీఎం గారూ మాకిచ్చిన హామీని మరిచారా? ‘నేను ముఖ్యమంత్రినైతే చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు తీరుస్తా’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాటిచ్చారు.
మూసీ బ్యూటిఫికేషన్ అంచనా వ్యయాన్ని మూడు నెలల్లో లక్ష కోట్లకు పెంచిన సీఎం రేవంత్రెడ్డిపై ఓ సాధారణ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
Chiranjeevi | తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్కు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. పరిశ్రమలోకి ప్రభావవ�
Telangana Assembly | రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీని ముట
Praja vani | సీఎం రేవంత్ రెడ్డిపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సంచులు నింపుకోవద్దా..? ఆయన ఉట్టిగనే మందికి వేస్తాడా..? అని ఆమె ఘాటుగా వ్యాఖ్య�
Crop Loans | అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగ�
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించడంతో బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు అలుముకున్నాయి.
CM Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబునాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపుని�
MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
Uday Scheme | రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్న
Harish Rao | ప్రభుత్వం డిఫెన్స్లో పడిన మరుక్షణమే సీఎం రేవంత్రెడ్డి తనకుండే అధికారాన్ని ఉపయోగించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ఆగస్టులో పంచాయతీ ఎన్నిక�