ఆల్ ఇండియా సర్వీస్కు చెందిన అధికారులను సీఎం రేవంత్రెడ్డి తన మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడటమేమిటని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే త మ ఉద్దేశమని, దీని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభ
ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతన్నల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. రేవంత్ రుణ మోసంపై రణభేరి మోగించింది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులతో చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్మ్యాప్ను అధికారులు సీఎంకు వివరించారు.
గతంలో ఇట్లా ఇబ్బంది కాలేదు...నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎడపల్లిలోని సిండికేట్ బ్యాంకులో రూ.1.33లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ మూడో జాబితాలోనూ పేరు రాలే. బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారిని అడి�
రైతు రుణమాఫీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొన్నటి వరకూ అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుంది అని కాలం నెట్టుకొచ్చిన సర్కారు మూడో విడుతలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలామంది రైతులకు మొండిచెయ్యి చూపింది.
హైదరాబాద్ నుంచి సిద్దిపేట క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు. అభిమానులు, గులాబీ శ్రేణులత�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తామని చెప్పి మోసం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maheshwar Reddy | రుణమాఫీ పేరుతో రేవంత్రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందని శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. 60లక్షల మంది రైతులు అర్హులుండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిం�
KTR | రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వంకుట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ శనివార�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న హైడ్రామా ఆపాలని, కట్టినవాటిని కాకుండా చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.
రుణమాఫీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పేరిట మరో అంకానికి తెరలేపుతున