KTR | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు.. చేసిన వాగ్ధానాలు ఏంటీ.. అ
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని �
ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలోని ఏ ఒక్క జనార్దన్రావు, ఆనందరావు దుస్థితో కాదు.. తెలంగాణలోని 50 వేల మంది కానిస్టేబుళ్ల మానసిక వ్యథ. బయట చేయిచాచి అడుక్కోలేని పోలీసు అధికారులందరి దీనస్థితి.
DSC Results | తెలంగాణ డీఎస్సీ ఫలితాల(DSC Results) విడుదలపై సస్పెన్స్ వీడింది. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో(Secretariat )2024 డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేయనున్నారు.
ఆగస్టులోపే అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని ఊదరగొట్టిన రేవంత్ సర్కారు..మూడు విడుతల్లో 45 నుంచి 55 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టడంతో క్రాప్లోన్ ఫ్య
రెండోదశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట, పూటకో పాట అన్నట్టుగా రెండో దశ మెట్రోను మార్పులు చేర్పులతో రేవంత్ సర్కారు కాలయాపన చేస్తున్నదే తప్ప... క్షేత్ర స్థాయిలో మెట్
అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? బుల్డోజర్లు వెళ్తే తప్పా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమర్థించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలను భయాందోళలనకు గురిచేస్తున్న హైడ్రా సంగారెడ్డి నియోజకవర్గం జోలికి రావొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టీ జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చ�
‘మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయి.. పేకమేడల్లా కూల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలతో గుండెలు కరిగిపోతున్నాయి.. ఆర్తనాదాలు, ఆక్రందనలను చేస్తున్నా.. బండ లాంటి గుండె కలిగిన రేవంత్రెడ్డి మాత్రం కన�
‘పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు ఎలా వెచ్చిస్తున్నారు.. మీ ప్రాధాన్యత దేనికి? పేద పిల్లలకు బుకెడు బువ్వ పెట్టడానికా? లక్షన్న�
పేదలకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన పట్టణాల్లో కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే దగ్గర విక్రయించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. ప�