‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు..యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు..స్టేడియాల్లో క్రీడాటోర్నీలు తప్పా మిగతా కార్యక్రమాలకు అనుమతివ్వం’. ప్రభుత్వం ఏర్పడిన నా
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష పడటం ఖాయమని, జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాలని, ఈ దశలో సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో �
విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై అడ్డగోలు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. గతంలో పీసీసీ హోదాలో విశ్రాంత అధికారులను తొలగించాలన్న రేవంత్
Telangana |ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రే
Hyderabad | ‘మన నగరానికి, మన రాష్ర్టానికి మూడు వైపులా సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
Komatireddy | రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకున్నది. హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎంకన్నా తక్కువకాదు అనే రీతిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరించడమే ఇందుకు కారణం. ‘నేను త్యాగం చేస్తేనే ఆ�
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంత�
ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. మండలానికో కేంద్రాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి మూడ్రోజు�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. గురువారం జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం పార్టీ పెద్దలు సమయం ఇస్తే వారిని కలిసి హైడ్రాతోపాటు మంత్రివర్గ విస్తరణపై చర�
రాష్ట్రంలోని రోడ్డు ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా పెండింగులో ఉండ�