ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ �
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేత�
మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేద ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టూ మూడు దికుల సముద్రం ఉందన్నాడు. ఆగస్ట్ 15న స్పీచ్లో భాక్రానంగల్ డ్యాం తెలంగాణలో ఉన్నదని చెప్పిండు. విప్రో సీఈవో సత్య నాదెళ్ల అంటడు. రాసిచ్చినది కూడా చూసుకోకుం�
‘ఆగస్టు 1న అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ ప్రారంభిస్తానని చెప్పాడు. రెండు నెలలు గడుస్తున్నయి. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నడు.
‘ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన? రాష్ట్రంలో ఏ సమస్యలు లేన్నట్టు ఈ మూసీ రాగం ఎందుకు? ఢిల్లీకి డబ్బుల మూటలు మోసేందుకేనా? 51 కిలోమీటర్లు ఉన్న రివర్ అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?’
ఊహించని ఉషోదయం హైడ్రా తుఫానులా విరుచుకుపడుతుందని అనుకోలేదుకలలు గని కట్టుకున్న మా ఇళ్ల ఉనికి చెరువు శిఖం గాల్లో శూన్యమని అనుకోలేదు మా కళ్ల ‘ఊసు’ అన్నీ ‘అశాశ్వతమ’ను వేదాంతం వల్లించే రోజు నేడే వస్తుందని �
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధైర్యం చెప్పారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. గురువారం మూసీ పరీ
TG Cabinet | ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
మహానగరంలో అతివలకు రక్షణ లేకుండాపోతున్నది. ఐటీ కారిడార్లో జరిగిన లైంగికదాడి ఘటనతో మరోసారి హైదరాబాద్లో మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా లైంగిక దాడులు, దాడి యత్నాలు �
మూసీ సుందరీకరణ పేరిట మీ కమీషన్ల కోసం మమ్మల్ని బలిపెడ్తరా అంటూ పలువురు మహిళలు సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. సుమారు 50 మంది మహిళలు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ తీశా
మూసీ బాధిత ప్రజలకు భారత రాష్ట్ర సమితి పార్టీ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పేదలకు ఎవ్వరూ లేరని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉరుకునేది లేదని హెచ్చ
రేవంత్రెడ్డి సీఎం కుర్చీ ఎకిన నాటి నుంచి ఇప్పటివరకు తెచ్చిన అప్పులు రూ.80,500 కోట్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాడు అప్పు-తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలి? అని ని