రైతుభరోసా ఇప్పుడు ఇవ్వలేమన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. ఎన్నికల ముం దు రైతులకు పంటల పెట్టుబడి కోసం ఇచ్చిన రైతు భరోసా హామీని ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్
వానకాలం సీజన్కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చావుకబురు చల్లగా చెప్పారని హరీశ్ మండిపడ్డారు. సిద్దిపేట ప్రెస్మీట్లో శనివారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రేవంత్ర�
‘మా ఓట్లతో గెలిచిన రేవంత్ ఎక్కడ దాక్కున్నావ్'. ఎందుకు మాట్లాడతలేవు.? అశోక్నగర్లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కనిపిస్తలేవా? ఓట్లు వేస్తే గెలిచిన మాపై ఎందుకింత కర్కశంగా ప్రవర్తిస్తున్నావ్. ఓట్ల కోసం �
కాంగ్రెస్ గెలిస్తే ‘రైతుబంధు’కు రాంరాం చెబుతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న మాటలు నేడు అక్షర సత్యమైనట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. శనివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పులో మీడియా
రైతు భరోసా ఎకరాకు రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నేడు మాటమార్చుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
రైతుభరోసా పథకం విషయంలో తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.
మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్ రెడ్డి �
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. హైడ్రా ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిర్మాణాలకు బ్రే
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో కావాలంటూ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు రెండోదశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఉత్తర హైదరాబాద్కు మొండి చెయ్యి చూపడంతో ఆ ప్రాంతం వాసుల�
సీఎం రేవంత్రెడ్డి తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా గురువారం నిర్వహించిన ప్రెస్మీట్ పూర్తిగా గాడితప్పిందని అభిప్రా�
రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్నది మూసీ పునరుజ్జీవనం కాదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. హామీలను మూలకు పడేసి మూసీని ముందుకు తేవాల్సిన అవసరం ఏమెచ్చిందని నిలదీశ�
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై శుక్రవారం కూడా లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచే హైదరాబాద్ అశోక్నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ