ఎన్నికలప్పుడు అశోక్నగర్ వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకణాలు కొట్టిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఇప్పుడెక్కడున్న రు? అని, ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికి న రేవంత్రెడ్డికి గ్రూప్-1 అభ్యర్థులతో చ
‘ఇది జీవితంలో ఆఖరి అవకాశం మళ్లీ రాదన్నా.. అవకాశం పోతున్నదని ప్రాణం పోతున్నది.. ఇక నాకు చావే దిక్కు’ అని ఓ గ్రూప్-1 అభ్యర్థి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెక్రటేరియట్ వద్ద సొమ్మసిల్ల�
రాష్ట్ర ప్రభుత్వం జీవో-29 ప్రకారమే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ మేరకే మె యిన్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో జరిగిన ‘పోలీస్ డ్యూటీ �
పోలీస్ అకాడమీలో గ్రూప్-1 పరీక్షల గురించి సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన స్పీచ్పై పలువురు అభ్యర్థులు సందేహాలు లేవనెత్తారు. రేవంత్రెడ్డి మాటలు మొత్తం వింటే ఆయనకు జీవో 55కి, 29కి అవగాహన లేదని స్ప ష్టంగా అనిపిస�
రైతు భరోసా రబీ నుంచి అని చెప్పానుగా. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చే యాసంగికి ఇస్తాం. వానకాలం రైతు భరోసా లేదు. హామీ ఇచ్చిన ట్టుగా ఎకరానికి రూ.7500 చొప్పున.. పంట వేసిన రైతులకు మాత్రమే ఇస్తాం.
సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టుగా మూసీ వద్ద మూడు నెలలు కాదు.. మూడేండ్లు ఉంటే పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
వేలకోట్ల విలువజేసే భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇందులో మల్కాజిగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డికి చెందిన భూమి కూడా ఉన్నదని, ఇక్కడ నివసిస్తున్నవారిని ఖ�
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవుకానీ, మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడివని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నిలదీశారు.
రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్�
ఎన్నికలకు ముందు వరాలు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక హామీల ఎగవేతలకు తెర లేపింది. సగం మందికే రుణమాఫీ చేసి, మిగతా వారికి ‘చేయి’చ్చిన రేవంత్ సర్కారు..
ఇంత నిర్బంధం మధ్య ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థులు కోరినట్టు 2 నెలలు పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటని ని�
దేశానికి అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్ సర్కారు రెండుపంటలకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందించగా, అసెంబ్లీ ఎన్నికల సం