Koppula Eshwar | రాష్ట్రంలోని విద్యార్థుల మరణాలన్నీ(Student deaths) ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar)ఆరోపించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ
‘సర్.. నాకు 60 ఏండ్లు. ఇప్పటి వరకు భయం అంటే ఎట్లుంటదో తెల్వదు. కానీ, ఇవ్వాళ భయం అంటే తెల్సింది. మా ఊర్లె ఎన్నడూ ఇట్ల లేకుండె’ అని సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామానికి చెందిన ఓ రైతు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుత�
ఫార్మాసిటీలోనే ఆరు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్యరహితంగా గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల
పోటీ లేకుండా కాంట్రాక్ట్లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్' కేసులో కొత్త కోణం వెలుగు చూసి�
ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆదిలాబాద్లో ప్రైవేట్ కేసు పెడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామ ంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ న�
అదానీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బిజినెస్ చేయొద్దని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. గురువా రం హైదరాబాద్లోని ఆమె నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని అచ్చంపేట మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.
నదులు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజరవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించా�