సర్వే పేరుతో గోప్యత హక్కుకు విరుద్ధంగా ప్రజల ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇతర స్థిర, చరాస్తులు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ హయాంలో చ�
కాంగ్రెస్ సర్కారు తీరుతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది పాలనలో ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. ఫలితంగా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కరువై
లక్షల కోట్ల ప్రాజెక్టు.. వేలమంది నిర్వాసితులు, అయినా రెవెన్యూ నుంచి పట్టణాభివృద్ధిశాఖ వరకు ప్రధాన శాఖలన్నీ సీఎం రేవంత్రెడ్డి కలల మూసీ ప్రాజెక్టు కోసం పరితపిస్తున్నాయి. వివరాలను గోప్యం గా ఉంచుతున్న అధి�
అబద్ధాలు ఆడటంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పీహెచ్డీతో పాటు డాక్టరేట్ ఇవ్వొచ్చని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట�
లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన పాశవిక దాడికి సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన అనం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కొత్తగా ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన విషయం విధితమే. జిల్లాలో దాదాపు 150 మంది వరకు నూతన ఉపాధ్యాయులుగా విధుల్లో చ�
బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరంతో రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయని, వాటిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అపవాదు వేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్�
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్�
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మరణ వాంగ్మూలం నోట్ ఆధారంగా నిందితుల కాలమ్లో రేవంత్రెడ్డి సోదరుల పేర్లు చేర్చుతూ బీఎన్ఎస్ 108 సెక్షన్తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఈ విషయంల�
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే ఓ ఫంక్షన్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం కాం గ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ �
KTR | ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు మహారాష్ట్ర ఎన్నికల్లో పని చేయలేదు. రేవంత్రెడ్డి ప్రత్యక్షంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తే.. ఒక్క సీటులోనే కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా మరో 10 సీట్లలో ప్ర
MLC Kavitha | తెలంగాణలో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోవాల్నా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలు