‘కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ను ఓ మహిళ ప్రశ్నించింది. ఈ పరిణామం ఖమ్మం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలు సంవత్సరం గడుస్తున్నా అమలుచేయకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, వీహెచ్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మా దిగ విమర్శించారు.
ఎన్నో పో రాటాలు చేసి.. చావు అంచుల దాకా వెళ్లి తె లంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ వంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ నాగర్కర్�
తాము అదానీని అసలు ఎంకరేజ్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నీ లెక్క లుచ్చా పనులు చేసి.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో తనను తిడుత�
కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
అదానీతో దోస్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనుకడుగు వేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు.
సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అటు�
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం దారుణంగా పడిపోయింది. నెలవారీ నిర్వహణ కూడా భారంగానే నడుస్తున్నది. ఇదే సమయంలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. సచివాలయం, ప్రభుత్వ కార్యా�
పేదలు, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేయడంలేదని.. సొంత అన్న, అదానీ, సొంత అల్లుడు, సొంత తమ్ముడి కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, కమిషన్కు వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురా�
పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.
లగచర్ల ఘటనలో అమాయకులను జైలులో పెట్టారని, కేసులు ఎత్తివేసి బాధితులను వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో లగచర్ల బాధితుల�
రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంగా ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనకి ఇవ్వాలని ని�