rythubandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పదో విడుత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆరో రోజు లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ. 262.60 కోట్ల
CM KCR | దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్
తొలిదశ (1969) తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘం పూర్వ నాయకుడు, కవి, రచయిత డాక్టర్ ఎం శ్రీధర్రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్లోని ప్రైవ�
సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని, పార్టీలో చేరుతామంటూ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
అన్ని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవటమేనా? దేశంలో చైనా బజార్ లేని ప్రాంతం ఉన్నదా? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అడుగుతుంటే మేధావి వర్గాలు ఆలోచనలో పడ్డాయి.
నగరం అంటేనే ట్రాఫిక్ వెతలు అన్నట్లుగా నేటి ఆధునికత తయారైంది. దీనికి భిన్నంగా హైదరాబాద్ మహానగరాన్ని సౌకర్యవంతంగా, అందంగా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచీ ప్రాధాన్యం ఇ�
ఉమ్మడి రాష్ట్రంలో చేతి నిండా పనిలేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. ఆకలి, అప్పుల బాధలతో అనేక మంది అర్ధంతరంగా తనువులు చాలించారు.