రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యా సంస్థలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రకటిస్తూ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రా ష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్�
ప ల్లెలే దేశానికి పట్టుగొమ్మలని.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్ట�
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు వివరించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంతో పా
ఉమ్మడి పాలకులు విస్మరించిన తెలంగాణ బహుజన పోరాట యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే విశేష గుర్తింపు లభిస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
గత పాలకులు మాయ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధిని విస్మరించారని విమర్శిస్తూ, సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన ఆలోచనలతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూప
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
‘ఎవరెస్ట్' శిఖరం కన్నా ఎత్తయిన ఆలోచనలున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆయన చేపట్టిన తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని మరిపించిందనడంలో సందేహం లేదు.
మండలంలోని ఘన్పూర్, గజ్యానాయక్ తండా, మాచారెడ్డి గ్రామా ల బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్ర పటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు.