ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�
స్వచ్ఛ హైదరాబాద్ ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తకుండీలు లేకుండా (బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా)గా మార్చింది.
ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ది.. అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించింది.
రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్) వసతి గృహ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు మంజూరు చేయడంతోపాటు, రోడ్డు ఎంట్రీ కోసం అవసరమైన ఒక ఎకరం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�
కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు.
రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
జిల్లాలో రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్న ది. 42 బృందాల్లోని వైద్యులు నేత్ర సంబంధిత సమస్యలతో వచ్చిన మహిళలు, వృ ద్ధులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేస
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీసీలపై ప్రేమ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. ఈటలకు బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే కులగణన చేయాలని, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు
తెలంగాణలో దార్శనికత, ముందుచూపు ఉన్న నాయకత్వం ఉండటం వల్లే 8 ఏండ్లలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని జాతీయ రక్షణ కళాశాల (ఎన్డీసీ) ప్రతినిధి బృందం ప్రశంసించింది.
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయనటం దుష్ప్రచారం మాత్రమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) అధినేత కుమారస్వామి కొట్టిపారేశార
రాష్ట్రంలో పట్టణాలకు మహర్దశ పట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించటంలో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
ఫిర్యాదుదారులు, పోలీసుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో అనేక మందిలో పోలీసుల పట్ల ఉన్న అపోహలు తొలిగి సదభిప్రాయం కలుగుతున్నది.
బీజేపీ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. మామునూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు అర్జీ పెట్టుకున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్లో ఇంటి పన్నులు తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�