నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు 3,36,192 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 47,027 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశ
అకాల వర్షంతో వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటల సర్వేను అధికారులు పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వారీగా పంట నష్టాన్ని నమోదు చేశారు. రైతులు ఏ సర్వే నంబర్లోని భూమిలో ఎంత పంట కోల్పోయారు అనే
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగా విస్తృత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నర్సంపేటలోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల అప్గ్
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తలతో పాటు పార్టీ నుంచి లబ్ధి పొందిన వారందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర�
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా రహదారుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఏ వీధిలోనైనా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సీసీ, బీటీ రహదారులపై ప్రయాణం చేసేలా న�
అంధత్వ నివారణకు చేపట్టిన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా.. అందరూ శిబిరాలకు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార�
అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం దేశంలో మార్మోగుతోందని, త్వరలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ను ఏర్పాటు చేయడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సిద్దిపేట జిల్లా ఇన్చ�
బీఆర్ఎస్ పార్టీ జెండా ఎర్ర కోటపై ఎగరాలే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మనూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నారాయణఖేడ్ హెచ్ఆ�
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల నెరవేరక పేద ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, జీఓ 58 ద్వారా సీఎం కేసీఆర్ పేదల కలలను సాకా రం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె�
CM KCR | తెలంగాణ రాష్ట్ర సాకారానికి మార్గదర్శి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ప్రజలంతా సంబుర పడేలా జరుపుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.