కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లతోపాటు ప్రాధాన్యతా క్రమంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేయ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరిట ఆమె స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.కోటితో ఫంక్షన్హాల్ నిర్మిస్తామని, జిల్లా కేంద్రంలో రజక భవనం కోసం ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి స�
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మారటం ఖాయమని నల్లగొండ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్టీ మోకాళ్ల మీద నడిచినా అధికారంలో రావడం కల్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో
తెలంగాణ సచివాల యానికి అంబేదర్ పేరు పెట్టడంతోపాటు 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఆవిషరించినందుకుగాను ‘ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ’ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపింది.
అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని, మా పార్టీతోనే అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
ఇది మన తెలంగాణ శ్వేత సౌధం, మన పాలన, పనితీరుకు చిహ్నం. సర్వ సంస్కృతుల మేళవింపుగా దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన అద్భుత కట్టడం.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకు విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 220/132/33కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. సబ్స్టేషన్ల నిర్మాణానికి టీఎస్ఐఐసీ ఇక్కడ 10 ఎకరాల భూమ
హీరో రజనీకాంత్కు తెలంగాణలోని అభివృద్ధి కనిపించింది కానీ, రాష్ట్రంలోని గజనీలకు కానరావడం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బాగా అభివృద్ధి చ
వరిధాన్యంతోపాటు మక్కలనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 6,780 ఎకరాల
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మే ఒకటి నుంచి నిర్వహించనున్న కార్మిక సంక్షేమ మాసోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ సుబేదారి రెవెన్యూకాలనీలోని తెలంగాణ భవన
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె రంగారెడ్డి జిల్లా పర�
రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించాలని భావించినప్పుడు.. దానిపై లోతుగా అధ్యయనం, సుదీర్ఘ మేధోమథనం చేసి ఏమేమి ఫలితాలు రాబ�