దేశంలో నిజమైన రైతు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన�
ఓ సారూ.. మా సర్కారు తడి సిన వడ్లు కొంటాన్నది కదా? మల్ల నువ్వు గిక్కడి కెందుకచ్చినవ్? ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది?’ అంటూ రైతన్నలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తిరగబడ్డారు.
రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చుకున్నాం. అందుకే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది.
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
రైతు బీమా మాదిరిగా రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల కోసం గీతన్నకు బీమా అమలు చేయడంపై తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె బాలకిషన్ గౌడ్ హర్షం వ్యక్తం చేశా
అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం సర్వే వేగంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నా రు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉం టూ, వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు.
వారం రోజులుగా కురుస్తున్న వానలు శాస్త్రవేత్తల ముందు కొత్త సవాళ్లను ఉంచాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్కుమార్ అన్నారు.
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�
తెలంగాణ రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బు�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బు�