నల్లగొండ జిల్లాలో ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలమే ఇందుకు సాక్ష్యం. పేరుకు ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇక్కడి భూమ
రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, ప్రతి గ్రామం అవార్డులు సాధించిన గ్రామాలతో దాదాపు సమానంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఏ గ్రామంపై
దళితుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారులకు వరంలా మారింది. సర్కారు సాయంతో దళితబంధు ద్వారా ట్రాక్టర్లు తీసుకొన్న లబ్ధిదారులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి ముస్తా బైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఈ భవనాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు �
హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖాన విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించే భవన నమూనా చిత్రమిది. ఈ భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎన
స్వరాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్, రామగుండంలో ఐటీ పార్కుల శంకుస్థాపన, పలు అభివృద్ధి పనుల ప
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్ధాల బతుకేనని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్కి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్�
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో పురాతన ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. పేదల దేవుడిగా రాజన్న క్ష�
నాటి పాలనలో తెలంగాణలోని కులవృత్తులు ధ్వంసమయ్యాయి. చేతివృత్తిదారులంతా ఉన్న ఊళ్లను వదిలి వలసబాటపట్టినా నాటి ప్రభుత్వాలు చోద్యం చూశాయి. కానీ, స్వరాష్ట్రంలో కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయి. సీఎం కే�
దేశంలో నిజమైన రైతు నాయకుడు కేసీఆరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ద�
కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బాకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు. తాజ�
రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల సంక్షేమం కోసం కోట్లు వెచ్చించి సాగర తీరంలోని నెక్లెస్ రోడ్డులో నిర్మించిన నీరా కేఫ్ ఆదివారం సందడిగా ప్రారంభమైంది. నీరా కేఫ్ అంతా కలియదిరిగిన గౌడలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకొన�
ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూ
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్న పూర్ణకాలనీ