‘వానరాలు అడవులకు తిరిగి వెళ్లాలి. వానలు వాపస్ రావాలి’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చిన నాటి హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకంతో ప్రతి గ్రామం, పట్టణం మొక్కలు పెంపకం ప్రారంభమైంది. గ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళ్లగుట్ట మిషన్ భగీరథ (పాలేరు- వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఆదివారం మంచినీళ్ల దినోత్సవం కనుల పండువగా సాగింది.
ఏటికేడు అంతరించిపోతున్న అటవీ సంపద.. కాలుష్యం పెరిగి పశుపక్ష్యాదులతోపాటు మానవ మనుగడ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహార
ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓ�
‘స్వరాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి. ఆడబిడ్డల కష్టాలు తీరాయి. దూరంగా వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకొని తెచ్చుకోవడం పల్లె, పట్టణంలో ఎక్కడా కన్పించడం లేదు. ఇంజినీర్గా అవతారమెత్తి కేసీఆర్ చేసిన క�
తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన చ�
సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. త�
గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేదని, స్వరాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టాభిషేకం జరుగుతోంది. సాహిత్య వికాసానికి, భాషాభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోంది. ‘మన ఊరు - మన చరిత్ర’లో వేలాదిమంది విద�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత�
హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్న అభినవ అశోకుడు సీఎం కేసీఆర్ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు