సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల మంచినీటి సమస్యలను శాశ్వతంగా పోగొట్టేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా చేశారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి �
వలసల పాపం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీ పాలకులదేనని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. పుణెలో నారాయణపేట గిరిజన ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్ట
మెరుగైన వాతావరణం, రేపటి మనందరి భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్�
తరతరాలుగా నల్లగొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టి, ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరు అందించి అడబిడ్డల కష్టాన్ని తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర�
తెలంగాణ ఆర్థిక ప్రగతి గత తొమ్మిదేండ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఏటికేడు ప్
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందింది. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి చేశా�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి దిక్సూచిలా మారిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆ