Medical Colleges | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్ల�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister koppula eshwar) అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విద్యారంగం బలోపేతం అయిందని చెప్పారు.
అర్హులైన లబ్ధిదారులందరికి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమ�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
నగర టాప్మోస్ట్ కళాశాలల్లో చదివేందుకు గ్రామీణ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నగరంలో 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు పొందినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తె�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెలు పచ్చగా ఉంటే దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందనేది నాటి నుంచి ఎందరో మహానుభావులు చెబుతున్న మాటలు.. మహనీయుల మాటలను నిజం చేసేలా.. సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి అత్యంత ప్రా�
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతి
తెలంగాణను దమ్మారా తడపాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు ‘కాళేశ్వరం’ ద్వారా విజయం సాధించింది. కరువు నేలలను సైతం మాగాణంలా మార్చింది. నాడు ‘వానలెప్పుడు పడుతయా?’ అని ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచ�
డాక్టర్ కావాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట�
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దివిటిపల్లికి చెందిన బీజేపీ సీనియ
దేశంలో 18 కోట్ల 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి అందుబాటులో ఉండగా అందులో 15 కోట్ల 40 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది. 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమి వివిధ పథకాల ద్వారా నీటి వసతిని పొందుతుండగా మిగతా 8 కోట