ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి. గత పా�
2014: అన్నపూర్ణ భోజన కార్యక్రమం
2015: నగర తాగునీటి కోసం కృష్ణాజలాల తరలింపు పథకం మూడో విడత
గోదావరిజలాల తరలింపు పథకం మొదటి దశ
రహదారుల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం (ఎస్ఆర్డీపీ)
డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణ
Telangana | ‘మాకూ కావాలి రైతుబంధు పథకం.. మాకూ ఇవ్వాలి పెట్టుబడి సాయం’... అంటూ తమిళనాడు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తమిళనాడు రైతు దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలోని కృష్ణగ
విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. బుధవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అ
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప
మారుమూల తండాలు, గూడేల్లో గిరిపుత్రులు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక అరిగోస పడు తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించక నష్టపోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 19న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ�
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్తోపాటు పలువురు
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా మరో మైలురాయిని చేరుకున్నది. కొత్త జిల్లాల వారీగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల నెరవేరబోతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు గిరిజన రైతులకు పోడు పట్టాలు అందించడమే కాకుండా పెట్టుబడి సాయం సైతం అందించడంతో పోడు రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్�