ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే అధునాతన ఎథోస్ రేడియో థెరపీతో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్త
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణ తండ్రి ఎల్జీ రాం (91) మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మృతి చెందారు. ఎల్జీ రాం జగిత్యాలలో రేడియో, సైకిల్ డీలర్, ఆ తర్వాత ఎల్
సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా�
గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడ
ఆర్థిక రంగంలో తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక పెద్ద రాష్ర్టాలను వెనక్కినెట్టి గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది.
నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. కానీ ఇప్పుడు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించు�
హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్ గం గారం (ఎల్జీ రాం) (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కన్నుమూశారు.
వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ రాష్ట్ర �
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన దేపాక కృష్ణ ‘ప్రజావేదిక’ అనే వాట్సాప్ గ్రూప్లో సీఎం కేసీఆర్ను కించపరుస్తూ తప్పుడు వీడియో ను పోస్టు చేశాడు.
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొమురయ్య చిత్రప
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్�
CM KCR | హైదరాబాద్ : బ్రిటీష్ బానిస బంధాల్లో చిక్కుకుని భారతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతి అయి అవతరించిన వీర యోధుడు మన అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. అన్నెంపున్న�