తూప్రాన్ మండలంలోని దాతర్పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్లలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, సంపద వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని సీఎంవో ఓఎస్డీ, ఐఎఫ్ఎస్ ప్రియాంక వర్గీస్ అ
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు విముఖత ప్రదర్శించేవారు. ఫలితంగా దూర ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రా�
చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది.
బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో గురువారం సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలని ఆయన పేరిట పూజలు నిర్వహించినట్లు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక�
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నాడని, వారిపై తనకున్న కపట ప్రేమను నిరూపించుకున్నాడని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ�
Revanth Reddy | అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెర�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిర
MLA Seethakka | రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల �
సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. దేశానికి స్వాతంత
‘సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నది..అభివృద్ధి చేయడం మా వంతు.. మీ నుంచి మేము కోరుకునేది మాత్రం మీ ఆశీర్వాదమే’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్�
జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాద�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండల�
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వేద పండితులకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5,000కు పెంచింది. వయో పరిమితి నిబంధనను 75 ఏండ్ల నుంచి 60కి కుదించింది.
BRS | ఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చూసి పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చిట్యాల మండ