యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
Congress | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తే ముఖ్యమంత్రికి తానే స్వయంగా సన్మానం చేస్తానని ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్తుపై జరిగిన చర్చ సందర్భంగా సవాల్ విసిరారు.
Revanth Reddy | కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
లక్ష్మీ బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎగువ నుంచి స్వల్ప వరద వస్తుండటంతో అధికారులు ఆచితూచి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మీ పంప్హౌస్ న�
ఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీ సంక్షేమం సాధ్యమైందని, గత ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకోలేదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని మోమినాన్లో �
ఎకరం పొలం నీళ్లు పారించడానికి గంట కరంట్ చాలని, మొత్తంగా రోజుకు ఎనిమిది గంటల కరంట్ సరిపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు రైతన్నలు భగ్గుమన్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారం రోజుల్లో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జి
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, పోతద
మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవాల్లో ఎ
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వా�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ను అందిస్తుంటే కేవలం 3 గంటలే చాలని ఉచిత సలహా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నం�
సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం గౌడ ఆత్�
తండాల్లో నాగరికత పెరిగి.. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందారని, కష్టపడే తత్వమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపా రు.