రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయ డం.. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని ఎమ్మెల్య�
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
Himanshu | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 22,000 స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో వారానికి మూడు రోజు
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో వీఆర్ఏ జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్�
తెలంగాణ రైతురాజ్యం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు ఇక్కడివాళ్లే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా అందిస్తున్న అండదండలతో రైతు నిమ్మళంగా సేతానం చేసుక�
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన వాడిన భాష, అందులోని పదాలను ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆయన వ్యాఖ్యలను సామాజిక కోణంలోనూ చూడాలి.
మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు బెస్ట్ పోలీస్గా గుర్తింపు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్
KCR | వేములవాడ : దేశంలో రైతు రాజ్యం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా చెందిన బాబురావు, శోభా మసే దంపతులు ప్రగతి భవన్కు పాదయాత్ర చేస్తున్నార�
MLA Bhaskar Rao | మిర్యాలగూడ పట్టణములోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు (Mla Bhasker Rao) సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) లో చేరారు
హైదరాబాద్ : గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను తొలిసారి సందర్శించినప్పుడు కళ్లళ్లో నీళ్లు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. అప్�
Minister Niranjan Reddy | రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనేక దశాబ్దాలుగా సాగుచేసుకొని వాళ్ల జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి గిరిజను