అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్ప
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహత్మాగాంధీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ అద్భుత ఫలితాలనిస్తున్నది. పక్కాగా అమలైన అభివృద్ధి ప్రణాళికల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ �
KTR | రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలోని 95 శాతం మంద
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. శనివారం లాల్దర్వాజా అమ్మవారిని ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలలోని చేతి వృత్తుల వారి అభ్యున్నతికి పాటు పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టి పలు చేతి వృత్తుల వ�
Green India Challenge | కొండగట్టులో 1,094 ఎకరాల అడవిని దత్తత తీసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ భక్తుల ఆహ్లాదం కోసం అర్బన్ ఫారెస్ట్ను నిర్మించేందుకు సంకల్పించారు. ఇందుకోసం తన ఎంపీ నిధుల�
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నివర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జల వినియోగ ప్రాజెక్టులను నిర�
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాల పెంపుతో రాష్ట్రవాప్తంగా 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ధి చ
ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థిని శ్రీరాముల హరితకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల సాయమందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం �
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఆయన నివాస ఆవరణలో శనివారం గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్�
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక కులవృత్తులు కనుమరుగయ్యాయని, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తి పనుల వారికి అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ�
ప్రాజెక్టుల కోసం భూములిచ్చి... తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి... భూనిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం, పునరోపాధిని కల్పిస్తూ నిర్వాస
తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్�