దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.
‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత
తెలంగాణ అంటే ఇప్పుడు అభివృద్ధికి ఐకాన్.. రంగమేదైనా దేశానికే రాష్ట్రమే రోల్మాడల్.. తెలంగాణ బిజినెస్ స్పిరిట్, పారిశ్రామిక అనుకూలతలు చూసి ప్రపంచ దిగ్గజాలే ముగ్ధులై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే..
బీఆర్ఎస్ పాలనలో తండాల ముఖచిత్రం మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్త�
దత్తత తీసుకుంటామని ప్రకటించిన పాలకుల చేతిలో దగా, దారి చూపిస్తారని నమ్మిన స్థానిక నేతల నయవంచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా జనరాశులకు దశాబ్దాల శాపమైంది. పత్రికల్లో పాలమూరు వలస కూలీల మృతి వార్తలకు ని�
‘కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు.
ప్రతినిధి)/ఖలీల్వాడి/డిచ్పల్లి: కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టింది దొంగదీక్ష అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్�
బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని తాము గర్వం గా చెప్పుకుంటున్నామని, కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా? అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు.