సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తు�
నేటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ పండుగకు ఉమ్మడి జిల్లా జనం భారీగా తరలివెళ్లనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టానికి సీఎంకేసీఆర్ శనివారం శ్రీకారం చు�
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన 2014లోనే గజ్వేల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి ప్రై�
అంబర్పేట నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ బీజేప
పాలమూరు ప్రజల గోస తీర్చే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక�
PRLI | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో జల స్వప్నం సాకారం కానున్నదని, శనివారం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వేడుకను అందరూ పండుగ వాతావరణంలో జర�
PRLI | పాలమూరు ప్రజల దశాబ్దాల కాల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కల్వక�
Telangana | తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక
CM KCR | చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33 శాతం రి