‘కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి ఒక్క డిగ్రీ కాలేజీ మంజూరైంది. అది ఎక్కడ పెట్టాలో అనేక తర్జనభర్జనల తర్వాత అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా అగ్రహారంలో ఏర్పాటు చేసిన్రు.
వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చు... ప్రజల మెప్పునూ పొందవచ్చు. కానీ డబ్భు ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగిందన్నది సూటి పశ్న. ఆ పార్టీలు ఏ వర్గ ప్రయో�
ఆదివాసీ జిల్లా ఆసిఫాబాద్లో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో రూ. 1000 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంల�
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన
నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర�
సీఎం కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పలు ఆలయాల భక్తులకు ప్రొసీడింగ్ కా�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కొ ల్లాపూర్ పట్టణ శివారులోని బొంగురాళ్ల మిట్ట వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి.
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’ అంటూ సినారె రాసిన పాటలోని (తెలుగంటే ఆంధ్రం అనే) అర్థ భావనను తిరగరాస్తూ, కృష్ణవేణి ఆంధ్రింటి విరిబోణి మాత్రమే కాదు..తెలంగాణ పాలిట కల్పవల్లి కూడా అనే సంపూర్ణ అర్థాన్ని అద్దబో�
అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడ