ఏటేటా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిరప పంటకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండడం.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవడం.. రైతుబంధు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు �
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని, జీవో 58, 59 కింద ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్క
‘సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కల నిజం చేసిండు.. పేదల ఆత్మగౌరవ కోసం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిండు..’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాట�
బ్రాహ్మణులకు తెలంగాణలో అధిక ప్రాధాన్యత లభిస్తున్నదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక �
సీఎం కేసీఆర్ సారధ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్లోని క్యాంప్ కార్యాలయంలో చౌట�
మంత్రి కే తారక రామారావు కృషితో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటుగా ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఘనమైన అభివృద్ధిని సాధించింది. కేటీఆర్ కృషి ఫలితంగా సామాజిక, ఆర్థిక, వ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరిగిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హరితహారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ప్రజలు గ్యారంటీలు, వారంటీలు అంటున్న పార్టీలను నమ్మొద్దని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో తొలుత ఎమ్
రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు కాగా, కొన్ని అంచనాల ప్రకారం కేవలం ఆరు గ్యారెంటీలకే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చవుతాయి. ఈ ఆరు కాకుండా కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 నాటి సభకు ముందే కొన్ని డిక్లరేషన్లు చేసింద�
వికారాబాద్, పరిగి పేరెత్తితే గుర్తుకొచ్చే రాజకీయ నాయకుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి. ఆయనంటే కొందరికి ప్రాణం...మరికొందరికి ఆశ..శ్వాస. ప్రజల కోసం కష్ట పడటం, పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట�