నగరంలో సొంతిల్లు.. ఇన్నాళ్లూ పేదలకు కలగానే మిగిలిపోయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలల సౌధం కండ్ల ముందే సాక్షాత్కారించింది. పైసా ఖర్చు లేకుండా... పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు జరుగగా, సోమవారం �
ఆకాశంలో సగం, భూమిలో సగం, సమగ్ర అభివృద్ధిలో సగం, అవకాశాల్లోనూ సగం వాటా మాదే అంటూ దశాబ్దాలుగా నినదిస్తున్న భారతీయ మహిళలకు ఇంత వరకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. పార్లమెంట్ ముందే తచ్చాడుతున్న ఈ బిల్లును పాస్ చ
మహిళా స్వశక్తి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు.
TNGO-PRC | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని ఏర్పాటు చేసినందుకు సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వ�
TS PRC | తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్
Dalit Bandhu | దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఓ లబ్దిదారురాలు తిప్పికొట్టింది. ఆనాడు ఇబ్బందుల్లో ఉన్న మాకు ఆ పదివేలు ఎందుకివ్వలేదు ఆ వెధవ అంటూ కాంగ్రె�
KTR | మాది బరాబర్ కుటుంబ పాలనే.. పక్కా రాజకీయ వారసత్వమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెల్చిచెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. సూర్యా�
Minister Gangula | పార్టీలకు అతీతంగా కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం భూమిపూజ చేసి పనులను ప్
Minister Talasani | పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణ�
అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.