మహబూబాబాద్లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సమక్షంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వెన్నంపల
రాజకీయ నాయకులు మాట్లాడే తీరే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అనాలోచితంగా మాట్లాడేవారికి ప్రజల్లో కనీస గౌరవం దక్కదు. అనుభవం, పరిపక్వత, వ్యూహాత్మకంగా ఆలోచించడం, పాలించే సామర్థ్యం, ఉన్నది ఉన్నట్టుగా, లేని
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతుండడంతో రోజురోజుకూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు మద్దతు పెరుగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు �
మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కోరారు. శుక్రవారం శనిగపురం రోడ్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వర్థన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను శుక్రవారం భట్ట�
ప్రజల ఆరోగ్యం కోసం మల్కాజిగిరిలో వంద పడకల దవఖానను నిర్మిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం, మల్కాజిగిరి, అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలోని బస్�
అగ్రవర్ణ పేదలకు గురుకులాల ఏర్పాటు నిర్ణయం భేష్ అని కామారెడ్డికి చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామని
తమ అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి దివ్యాంగులంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్�
ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతన్నకు పెట్టుబడి సాయం అందించకుండా రాబంధులా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను తరమికొట్టాలని హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్ర�
గెలుపులో తాను హ్యాట్రిక్ కొట్టబోతుంటే... కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిల�
తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ను హోమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నాగారం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథు�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజే�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్�