కాంగ్రెస్ను గెలిపిస్తే గుండారాజ్ పాలన వస్తుంది..బీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమ రాజ్యం వస్తుంది..ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ సూచించారు. �
అభివృద్ధి చేసే వారినే ప్రజలు ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద �
సమైక్య పాలనలో కొల్లాపూర్ ప్రాంతం విద్యాపరంగా పూర్తిగా వెనుకబడింది. ఈ ప్రాంతం వారు ఉన్నత చదువులు చదవాలంటే ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, నాగర్కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలకు వ�
సీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మా
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో యు వత ఓటు హక్కుపై దృష్టి నిలిపింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదును చేసుకున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు హెలికాప్�
సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని కోదాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రత్యేక చొరవతో కోదాడ న�
వ్యవసాయరంగం అభివృ ద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు ల సాధికారత కోసం నిర్మించిన రైతు వేదికలు ఎంతో సద్వినియోగమవుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు,
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా, క్షేమంగా ఉండాలంటే కేసీఆర్ చేతుల్లోనే ఉండాలని, అప్పుడే అభివృద్ది కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర�
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు సాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు సాగుతున్నది. ఈక్రమంలో ప్రా జెక్ట్ల నిర్మాణంతోపాటు చెరువులను పునరుద్ధరించి, కుంటల్లోని కంప చె�
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�