CM KCR | ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర �
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చ�
ఆర్మూర్ పట్టణ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. దారులన్నీ సిద్ధులగుట్ట బాటపట్టాయి. గులాబీ జెండ�
చేనేతల మగ్గాలు సీఎం కేసీఆర్ కృషితో నేడు పరుగులు పెడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్లో శుక్రవారం రాత్రి పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మన బతుకులు చీకటేనని, మళ్లీ పాత కష్టాలే చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆ పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ తెలం�
పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎన్నిక ప్రచార ప్రజా ఆశీర్వాద సభకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలు హోరెత్తారు. నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్ మండలాలతోప
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహ�
నగర అభివృద్ధికి నాడు పీజేఆర్ చేసిన సేవలకు దీటుగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి �
ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో �
కులవృత్తులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్�
మీలో ఒకరిగా, మీ కష్టాల్లో తోడుగా ఉన్న నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు. శుక్రవారం గార్ల మం�
మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ శ్రీకాలనీలో మైనారిటీ నాయకుల సమావేశం, అల్వాల్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఊరూరా ప్రచారంలో నిమగ్నమైన ఎమ్మెల్యే అభ్యర్థులకు మహిళలు పూలు చల్లుతూ.. తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు.
కంటోన్మెంట్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ముప్పిడి గోపాల్ గులాబీ కండు�