షాబాద్ : రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం టీఎన్జీవో జిల్లా ఉద్యోగులందరూ కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ సభలో దళితబంధు ప్రారంభో�
క్యాన్సర్ చికిత్సకు15 లక్షలు ఇచ్చారు ఓ చానల్లో హాస్య నటి సుభాషిణి భావోద్వేగం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తాను బతికానని హాస్యనటి అల్లరి సుభాషిణి పేర్కొన్నారు. తన క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సహాయం చేయాల�
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం తొలి విడత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైనే ర
హుజూరాబాద్ వేదికగా దళితబంధు అవతరణ మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు తొలుత నిరుపేదలకు.. దళి�
దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్ హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అ�
అమలుతీరు వివరించిన సీఎం పథకంపై రాష్ట్రమంతా స్పష్టత హుజూరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు సంపూర్ణ ఆవిష్కరణతో హుజూరాబాద్ సభ రాష్ట్రానికి ఓ దిక్సూచిలా నిలిచింది. దళితుల సంక్షేమం, అభ్యు
చాదర్ఘాట్ :సెక్రటేరియేట్లో మసీదు నిర్మాణం పై రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని తహరీక్ మస్లిం షబ్బాన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ముష్తాక్ మాలిక్ అన్నారు. సెక్రటేరియట్ మసీద�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్య
దళిత బంధు | దళిత బంధు పథకానికి అడ్డు పడుతున్న కిరికిరి గాళ్లకు అన్ని ఒక్కటే సారి చెప్తే హార్ట్ ఫెయిల్ అయి చస్తారని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.