దళితబంధు కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం రూపురేఖలపై వివరణ ఇచ్చారు. శాలపల్లి సభలో మాట్లాడుతూ.. ‘దళిత మేధావుల్లారా.. బిడ్డలారా.. సింహల్లాగా కదలండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్ప
హూజూరాబాద్: దళితులు దరిద్రులు కాదు.. వారి ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రగతికి దిక్సూచీగా మారుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హూజూరాబాద్లో ఇవాళ ఆయన దళితబంధు ( Dalit Bandhu ) పథకాన్ని ప్రారంభించారు.
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్య
హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భారతదేశ దళిత ఉద్య
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వి�
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్�
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
సర్వాయి పాపన్న| అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన జయం�
హుజురాబాద్ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో జరిగే దళిత బంధు సభకు సనత్ నగర్ నియోజకవర్గ దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ ను�